25.7 C
Hyderabad
May 19, 2024 07: 37 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider విజయనగరం

జిల్లా సర్వజన హాస్పటల్ లో హఠాత్ పరిణామం…!

Satyam NEWS
విజయనగరం జిల్లా కేంద్ర సర్వజన హాస్పిటల్ మరోసారి వార్తలకెక్కింది.రాత్రి 09.10నిమిషాలకు ఒక్క సారి హాస్పిటల్ లో గాఢాంధకారం అలముకుంది.చిమ్మ చీకటి  ఏర్పడింది. రోగుల హాహాకారలతో గగ్గోలు పెట్టసాగారు.అరగంట సేపు హాస్పిటల్ లో విద్యుత్ లేకపోవడంతో…...
Slider గుంటూరు

అంబటికి చెక్: సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడిపై అనునిత్యం అసభ్య పదజాలంతో వ్యాఖ్యానాలు చేసే మంత్రి అంబటి రాంబాబుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అంబటి...
Slider పశ్చిమగోదావరి

అవమానభారంతో రోదిస్తున్న దళిత సర్పంచ్

Satyam NEWS
దళిత సర్పంచ్ అనే కారణం తో  కుల పరంగా చిన్న చూపు చూస్తూ తనను గార్లమడుగు గ్రామానికి చెందిన ఒక నాయకుడు అడుగడునా అవమానపరుస్తున్నాడని ఏలూరు జిల్లా పెడవేగి మండలం గార్లమడుగు గ్రామ సర్పంచ్...
Slider విజయనగరం

దృశ్యం సినిమా లో మాదిరిగా విజయనగరం లో హత్య

Satyam NEWS
విజయనగరం టూటౌన్  పోలీసు స్టేషనులో నమోదైన ఆలీజాన్ అదృశ్యం కేసును ఛేదించి, హత్యకు గురైన ఆలీజాన్ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసారు… టూటౌన్ పోలీసులు. ఈ మేరకు టూటౌన్ పోలీసు స్టేషన్ లో...
Slider చిత్తూరు

సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా  పనిచేస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. నగరి...
Slider విజయనగరం

నిన్న ఎస్.కోట.. నేడే విజయనగరం…గంజాయి కి అడ్డగా…!

Satyam NEWS
విజయనగరం జిల్లా మరోమారు నేరవార్తల్లోకి ఎక్కింది.. అదీ ఓ హత్యో…మానభంగమో కాదు..గంజాయి కి అడ్డాగా మారింది. నిన్న కాక మొన్న జిల్లా లో ఎస్.కోటలో గంజాయి పట్టుబడిన ఘటన మరువక ముందే జిల్లా కేంద్ర...
Slider ప్రకాశం

జీతాల కోసం క్లాప్ మిత్రల డిమాండ్

Satyam NEWS
పెండింగ్‌లో ఉన్న 6 నెలల వేతనాలు తక్షణమే ఇవ్వాలని ప్రకాశం జిల్లా దరిశి మండలం లోని గ్రామాలలో పారిశుధ్య కార్మికులు (క్లాప్ మిత్ర) డిమాండ్ చేశారు. దరిశి MPDO ఆఫీసు వద్ద వారు నిరసన...
Slider కృష్ణ

జగన్ హయాంలో దేవుడి భూములు అన్యాక్రాంతం

Satyam NEWS
దేవుడి ఆస్తుల్ని కొందరు అన్యాక్రాంతం చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. దేవుడి భూములంటే ఎందుకు అంత అలుసు? దేవాదాయ మంత్రి కోట్టు సత్యనారాయణ...
Slider పశ్చిమగోదావరి

దళారుల ప్రమేయంతో రూపుమార్చుకుంటున్న ఎసైన్డ్ భూములు?

Satyam NEWS
దళితులకు కేటాయించిన ఎసైన్డ్ భూములను మ్యుటేషన్ చేస్తూ కొందరు రెవెన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. అయినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పేద రైతులు అవసరార్థం అమ్ముకున్న ఎసైన్డ్ భూములను ధనికులు...
Slider చిత్తూరు

ఇఫ్తార్‌ విందుతో మంత్రి రోజా ఇంట ముందుగా వచ్చిన రంజాన్‌

Satyam NEWS
రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్వే రోజా తన నివాసం వద్ద నియోజకవర్గంలోని ముస్లీం సోదరులకు సోమవారం రాత్రి ఇఫ్తార్‌ విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా...