23.7 C
Hyderabad
May 8, 2024 05: 02 AM

Tag : minister ambati rambabu

Slider గుంటూరు

వావిలాలను స్మరించుకోవడం మన బాధ్యత

Satyam NEWS
సత్తెనపల్లి గడ్డలో నడయాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ను స్మరించు కోవడం మన బాధ్యతని, ఆయన కీర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఏడాది ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని...
Slider గుంటూరు

అంబటికి చెక్: సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడిపై అనునిత్యం అసభ్య పదజాలంతో వ్యాఖ్యానాలు చేసే మంత్రి అంబటి రాంబాబుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అంబటి...
Slider గుంటూరు

పల్లె రాజకీయ ముఖచిత్రంలో కన్వీనర్లే కీలకం

Bhavani
గృహసారథులు, కన్వీనర్ల శిక్షణ కార్యక్రమాల్లో సత్తెనపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందు వరసలో ఉందని, పల్లె రాజకీయముఖ చిత్రంలో గృహసారధులు, కన్వీనర్లే కీలకమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పల్నాడు...
Slider గుంటూరు

ఆత్మస్థైర్యంతో పని చేయండి…అధికారం మళ్ళీ మనదే

Bhavani
అధికారం మళ్లీ మనదేనని, రానున్నది జగనన్న ప్రభుత్వమేనని , క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు, సమన్వయంతో, సమర్థవంతంగా పని చేయాలని గుంటూరు, కృష్ణ ,ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్ అన్నారు. శనివారం నియోజకవర్గ...
Slider గుంటూరు

రక్తదాన శిబిరం విజయవంతం చేద్దాం

Satyam NEWS
ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తెన పల్లిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగే ఈ...
Slider గుంటూరు

సంక్షేమ పథకాల కారణంగా ఆత్మగౌరవంతో జీవనం

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 13వ సచివాలయం పరిధిలో...
Slider గుంటూరు

ప్రజల్ని మభ్య పెట్టేందుకే పోలవరం సందర్శన డ్రామా

Satyam NEWS
“తెలుగుదేశం పార్టీ మరో చౌకబారు ఎత్తుగడకు సిద్ధమైందని, వందల వేల మందితో పోలవరం సందర్శించాలనుకోవడం ప్రజలను మభ్యపెటెందుకే ఈ సరికొత్త డ్రామా అని” రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం...
Slider క్రీడలు

ఖేల్ కూద్ క్రీడలను ప్రారంభించిన మంత్రి అంబటి

Satyam NEWS
12 జిల్లాల స్థాయి ఖేల్ కూద్ క్రీడలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లి సరస్వతి శ్రీ విద్యా పీఠం సమితి లో నేడు ప్రారంభించారు. శనివారం పట్టణంలోని ...
Slider గుంటూరు

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

Satyam NEWS
అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, జాయింట్ కలెక్టర్...
Slider గుంటూరు

పల్లెల సమగ్ర అభివృద్దే జగన్ ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS
ప్రభుత్వం ప్రతి సచివాలయ పరిధిలో మెరుగైన వనరుల, వసతుల  కల్పనకు రూ.20 లక్షల నిధులు వెచ్చించనుందని ఈ నిధులను వినియోగించుకొని అభివృద్ధిని వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రజా...