దళారుల ప్రమేయంతో రూపుమార్చుకుంటున్న ఎసైన్డ్ భూములు?
దళితులకు కేటాయించిన ఎసైన్డ్ భూములను మ్యుటేషన్ చేస్తూ కొందరు రెవెన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. అయినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పేద రైతులు అవసరార్థం అమ్ముకున్న ఎసైన్డ్ భూములను ధనికులు...