25.7 C
Hyderabad
May 19, 2024 08: 18 AM

Category : విశాఖపట్నం

Slider విశాఖపట్నం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై స్వరూపానందేంద్ర సంతాపం

Satyam NEWS
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శివైక్యం పొందడం బాధాకరమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అన్నారు. బాలు మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటని ఆయన అన్నారు. సంగీతమే ఊపిరిగా బాలు జీవించారని, విశాఖ శ్రీ...
Slider విశాఖపట్నం

తాగిన మత్తులో మాట్లాడుతున్న మంత్రి నాని

Satyam NEWS
రాష్ట్ర మంత్రి కొడాలి నాని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాగిన మత్తులో వ్యాఖ్యలు చేయడం దారుణమైన విషయమని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. కొడాలి నాని మాటలు హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా...
Slider విశాఖపట్నం

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే హక్కు జగన్ కు లేదు

Satyam NEWS
తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే హక్కు సీఎం జగన్​కు లేదని మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణ ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుమలను అప్రతిష్ఠ పాలు చేయడానికి...
Slider విశాఖపట్నం

మంగమారిపేట బీచ్ లో పెను విషాదం

Satyam NEWS
విశాఖ పట్నం సమీపంలోని భీమిలీ ప్రాంతంలోని మంగమారిపేట బీచ్ లో పెను విషాదం చోటు చేసుకుంది. స్నా నానికి దిగి ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగిపోయి మరణించారు. మృతులను వాసుపల్లి యశ్వంత్ కుమార్(13), దౌలపల్లి...
Slider విశాఖపట్నం

కార్మిక మంత్రి కుమారుడికి కారు బహూకరణ

Satyam NEWS
కార్మిక శాఖ మంత్రి జయరాం, కుమారుడు ఈశ్వర్ కి ఈ ఎస్ ఐ కుంభకోణంలో 14 వ నిందితుడు కార్తీక్  కార్ బహుకరించిన అంశాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అవినీతి నిరోధక శాఖ కాల్...
Slider విశాఖపట్నం

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అనుమానాస్పద అదృశ్యం

Satyam NEWS
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఫోన్ పనిచేయట్లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం చలో అంతర్వేది నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నం...
Slider విశాఖపట్నం

విశాఖ బీజేపీ నేత పి విష్ణు కుమార్ రాజు హౌస్ అరెస్ట్

Satyam NEWS
అమలాపురం- అంతర్వేది  కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరిన బిజెపి నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది....
Slider విశాఖపట్నం

వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు కుట్రలకు కేంద్రాలయం

Satyam NEWS
తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పై తప్పుడు కేసులు బనాయించి ప్రజల సొమ్మును దుబారా చేయడం తప్ప  ఈ  15 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం  సాధించిందేంటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర...
Slider విశాఖపట్నం

విశాఖ ఆసుపత్రిలో కన్నీళ్లు తెప్పించే ఘోరం

Satyam NEWS
విశాఖ పట్నంలోని కరోనా ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఒక కరోనా వ్యాధిగ్రస్తుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా కు చెందిన జాంబలి నరసింహమూర్తి అనే 61 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం...
Slider విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రికి కరోనా

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఆయన కుమారుడు వెంకట శివ సాయి నందీష్  కు కూడా కరోనా సోకింది....