ఏపీలోని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ (ఏబీవీపీ) మహా సభలు జరిగాయి. రెండో రోజు చివరి రోజు సభకు ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య...
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఫోన్ పనిచేయట్లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం చలో అంతర్వేది నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నం...
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని పేరు తోనే రాజకీయాలు నడుస్తున్నాయని, గత ప్రభుత్వం సింగపూర్ అంటే ఈ ప్రభుత్వం సౌత్ ఆఫ్రికా అంటున్నదని బిజెపి నాయకుడు ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. గత తెలుగుదేశం హయాంలో అమరావతి...