37.2 C
Hyderabad
April 26, 2024 21: 43 PM
Slider విశాఖపట్నం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై స్వరూపానందేంద్ర సంతాపం

#Swarupanandendra

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శివైక్యం పొందడం బాధాకరమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అన్నారు. బాలు మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటని ఆయన అన్నారు.

సంగీతమే ఊపిరిగా బాలు జీవించారని, విశాఖ శ్రీ శారదాపీఠంతో ఆయనకు మంచి అనుబంధం ఉందని స్వరూపానందేంద్ర అన్నారు.

శ్రీశైలం వెళితే శారదాపీఠం ఆశ్రమంలోనే ఎస్ పి ఉండేవారని స్వరూపానందేంద్ర అన్నారు. గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం బాలసుబ్రహ్మణ్యం అని స్వరూపానందేంద్ర అన్నారు.

బాలు ఆత్మ భగవంతుని పాద చరణముల వద్దకు చేరాలని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర అన్నారు.

Related posts

భారత్ తో యుద్ధం వస్తే మీదే బాధ్యత

Satyam NEWS

బిసిలను ముట్టుకుంటే మసి అయిపోతావు జగన్ రెడ్డీ

Satyam NEWS

మళ్లీ టీడీపీ భజన ప్రారంభించిన గంటా

Bhavani

Leave a Comment