32.7 C
Hyderabad
April 26, 2024 23: 08 PM
Slider విశాఖపట్నం

మంగమారిపేట బీచ్ లో పెను విషాదం

#MangamariBeech

విశాఖ పట్నం సమీపంలోని భీమిలీ ప్రాంతంలోని మంగమారిపేట బీచ్ లో పెను విషాదం చోటు చేసుకుంది. స్నా

నానికి దిగి ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగిపోయి మరణించారు.

మృతులను వాసుపల్లి యశ్వంత్ కుమార్(13), దౌలపల్లి అజిత్ కుమార్(15)గా పోలీసులు గుర్తించారు.

ఈ ఇద్దరు చిన్నారులు మంగమారిపేట గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.

ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related posts

ది డే ఫర్ ద ఫాదర్: నాన్న అంతా నువ్వే

Satyam NEWS

ఈ నెల 7 నుంచి “జగనన్నే మా భవిష్యత్తు”..!

Bhavani

బాసర ఆలయానికి తిరిగి రానున్న పూర్వ వైభవం

Satyam NEWS

Leave a Comment