అమరగాయకుడు బాలు..అందరి మదిలో చిరస్మరణీయుడు..
ప్రముఖ సినీ గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం శ్రోతల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఈ మేరకు స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో విజయనగరం పూల్ బాగ్ కాలనీలో ...