ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక యువతి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ శివారులోని చందా నగర్ లో ఈ దారుణం జరిగింది. టైలరింగ్ చేస్తూ జీవనం...
రేషన్ షాపుల వద్ద నిత్యావసర వస్తువులు తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించాలని టి.ఆర్.యస్ పార్టీ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ కోరారు. నల్లకుంట డివిజన్ లో రేషన్ షాపుల వద్ద భౌతిక...
దక్షిణ మధ్య రైల్వే వినూత్నంగా కరోనా ఐసోలేషన్ కోచ్ లను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో కాచిగూడ రైల్వే స్టేషన్లో ఐసోలేషన్ కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్లో 40...
కరోనా వైరస్ పై అవగాహన కల్పించేలా ఓ కారును విచిత్రంగా తయారు చేసి రోడ్లపై తిప్పుతున్నారు సుధా కార్జ్ మ్యూజియం వ్యవస్థాపకుడైన సుధాకర్. కరోనా వైరస్ ఆకారంలో కారును తయారు చేసిన ఆయన దాన్ని...
కరోనా నియంత్రణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సిటీ...
పిఎం, సిఎం సహాయ నిధులు గ్రామస్థాయి నిరు పేద ప్రజలకు నేరుగా అందాలంటే ఎన్జీవో (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ) లను ప్రజా సంఘాలను భాగస్వాములను చేయాలని ఓబీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి...
కరోనా వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సమయంలో కూడా అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనివారికి సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన నేడు టీ, బిస్కెట్లు అందచేశారు....
కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న లాక్ డౌన్ లో ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం విడుదల చేసిన రేషన్ ఏ విధంగా అందచేస్తున్నారనే అంశంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ...
వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత పాటిస్తే కరోనా లాంటి వైరస్ లు మనల్ని ఏమీ చేయలేవని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. నగర్లో ప్రజలకు కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ఆయన...
కరోనా వైరస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఎవరూ బయటకు రాకుండా ఉంటే కరోనా మహమ్మారీ పారిపోతుందని ఆయన అన్నారు. నేడు...