లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఎవరూ కూడా ఆకలితో అలమటించ కూడదన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సూచన మేరకు అంబర్ పేట లోని పోచమ్మ బస్తీ; అంజయ్య బస్తీలలో...
లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తారా నగర్ లో నిరుపేదలకు బియ్యం, కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లను...
విజయవాడ౼హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ వద్ద ఎడమ వైపు ఫ్లై ఓవర్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న మాల్ మైసమ్మ దేవాలయాన్ని ఆనుకుని 18 షటర్స్ తొలగించేందుకు మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎన్...
కరోనా వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఎందరో జీవితాలను అతలాకుతలం చేసింది. దినసరి కూలీల జీవితాలైతే స్తంభించి పోయాయి. ప్రభుత్వం సాయం చేస్తున్నా, ప్రయివేటు వ్యక్తులు విరాళాలు ఇస్తున్నా ఇబ్బందులు...
ఈ ప్రాంతం నుంచి ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఆరుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మిగతా ఐదుగురి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి...
లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా దినసరి కూలీలకు, నిరుపేదలకు ఇబ్బందులు తలెత్తకుండా యువజన కాంగ్రెస్ పలు కార్యక్రమాలు చేపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు నిత్యవసరాలు అందిస్తోంది. తాజాగా...
లాక్ డౌన్ దృష్ట్యా ఏ ఒక్కరు తిండి లేక ఇబ్బందులు పడవద్దు అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి సూచనల మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న...
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో 12 వందల నిరుపేద కుటుంబాలకు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ బియ్యాన్ని అందించారు. కరోనా వ్యాధి వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న...
అందరూ వ్యక్తిగత పరిశుభ్రత అలవాటు చేసుకోవాలని అప్పుడే కరోనా లాంటి మహమ్మారిలను సులభంగా తరిమి కొడతామని టీఆర్ఎస్ పార్టీ లీడర్ జీవన్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ లీడర్ బంగారు శ్రీనివాసులు తో కలిసి...
రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ సరకులను తీసుకునే క్రమంలో తప్పకుండా సామాజిక దూరం పాటించాలని టి.ఆర్.యస్ పార్టీ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ కోరారు. హైదరాబాద్ నల్లకుంట డివిజన్ లోని సంజీవయ్య నగర్...