29.7 C
Hyderabad
April 29, 2024 09: 01 AM
Slider హైదరాబాద్

కరోనా ఎవేర్ నెస్: నిత్యావసర వస్తువుల పంపిణీ

Padmashali

కరోనా వైరస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఎవరూ బయటకు రాకుండా ఉంటే కరోనా మహమ్మారీ పారిపోతుందని ఆయన అన్నారు.

నేడు ఆయన ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో పద్మశాలి సంఘం పేద కుటుంబాలకు, నారాయణగూడా లోని పద్మశాలి భవన్ లోని వాచమేన్ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పగిడిమర్రి హరి, ఎలాగందుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

విఆర్వోలు ఫినిష్… నెక్ట్స్ ఎంఆర్వోలా?ఎంపిడివోలా? సబ్ రిజిస్ట్రార్ లా?

Satyam NEWS

కోటీశ్వరుడైన టమాటా రైతు

Satyam NEWS

మానవత్వం చాటిన నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment