40.2 C
Hyderabad
May 2, 2024 18: 42 PM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

అభాగ్యులకు ఆహా హెల్పింగ్ హాండ్స్ చేయూత

Satyam NEWS
లాక్ డౌన్ కారణంగా ఆహారం లేక అలమటిస్తున్న అభాగ్యులకు విజయలక్ష్మి డెవలపర్స్ సహకారంతో ఆహా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతున్నది. నాల్గవ రోజు అయిన బుధవారంనాడు సిరిసిల్ల జిల్లా వేములవాడ...
Slider కరీంనగర్

లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై మరింత కఠిన చర్యలు

Satyam NEWS
రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా ఏడవరోజు పటిష్టమైన బందోబస్తు మధ్య లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే సిరిసిల్లా పట్టణంలో స్పెషల్ డ్రైవ్ చేసి లాక్ డౌన్ పర్యవేక్షించారు. ఈ...
Slider కరీంనగర్

కరోనాతో రాజన్న దేవాలయ ఉద్యోగి మృతి

Satyam NEWS
సిరిసిల్లా జిల్లా వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బొడుసు రాజేందర్ (46) కరోనా కారణంగా మరణించారు. గత కొద్ది రోజులుగా ఆయన కు కరోనా...
Slider కరీంనగర్

మంత్రి గంగులకు, సీఎం కేసీఆర్ కు ఈటల హెచ్చరికలు

Satyam NEWS
2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు అంటూ ప్రత్యక్షంగా మంత్రి గంగుల కమలాకర్ ను పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. నేడు ఆయన మీడియాతో...
Slider కరీంనగర్

వేములవాడ దేవాలయం వద్ద పేదలకు అన్నదానం

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఆహారానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం ఎదుట అంబేద్కర్ విగ్రహం వద్ద  అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేశారు....
Slider కరీంనగర్

ముక్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా మెడికల్ కిట్

Satyam NEWS
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణం లో విజృంభిస్తున్న కరోనా వ్యాధిని అరికట్టడానికి ముక్తా ఫౌండేషన్, వేములవాడ పట్టణ అభివృద్ధి సంక్షేమ సమితి అధ్వర్యంలో హోం  ఐసోలేషన్ మందుల కిట్ లను పంపిణీ చేస్తున్నామని...
Slider కరీంనగర్

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు

Satyam NEWS
పవిత్ర రంజాన్‌ పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం ఆయన వేములవాడ పట్టణంలోని...
Slider కరీంనగర్

వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

Satyam NEWS
కరోనా కష్టకాలంలో రైతులందరూ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. అందుకోసం రైస్ మిల్లులకు సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్ముకునే సౌకర్యాన్ని రైతులకు కల్పించి...
Slider కరీంనగర్

కరోనా నివారణ కోసం హైపో క్లోరైడ్ ద్రావణం  పిచికారి

Satyam NEWS
కరోనా నివారణ చర్యల్లో భాగంగా గురువారం కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని  లస్మన్నపల్లి గ్రామంలో  ట్రాక్టర్ ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల తో పాటు...
Slider కరీంనగర్

మాట వినని అధికారులు, రాజకీయ నాయకులపై వేటు?

Satyam NEWS
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్  అనుచరులను టార్గెట్ గా పెట్టుకొని టిఆర్ఎస్ నాయకత్వం  పావులు లు కదుపుతున్నది. తద్వారా రానున్న రోజుల్లో ఈటెల ను రాజకీయంగా గా ఏకాకిని చేయాలని అని...