28.2 C
Hyderabad
May 17, 2024 12: 39 PM

Category : తెలంగాణ

Slider వరంగల్

అత్యాచార బాధిత మహిళలు బాలికలకు భరోసా కల్పిస్తాం

Satyam NEWS
అత్యాచార బాధితులకు పునరావాసం కల్పిస్తామని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య తెలిపారు. బుధవారం నాడు  జిల్లా కలెక్టరేట్  ఆడిటోరియం లో అత్యాచార బాధితులకు ఆర్థిక సహాయం అందించే అంశం పై జిల్లా...
Slider నల్గొండ

రైస్ మిల్ డ్రైవర్ల, యాజమాన్యం మధ్య చర్చలు విఫలం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లర్స్  అసోసియేషన్, రైస్ మిల్ డ్రైవర్ల కార్మిక సంఘాలు  5వ, దఫా జాయింట్ చర్చలు మరల వాయిదా పడ్డాయని జిల్లా సి ఐ టి...
Slider హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి

Satyam NEWS
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్ గా గద్వాల విజయలక్ష్మిని సీఎం కేసిఆర్ ఖరారు చేశారు. జీహెచ్ ఎంసి ఎన్నికలలో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, ఇతరులు 2...
Slider మహబూబ్ నగర్

అదనపు కలెక్టర్ మను చౌదరికి అదనపు బాధ్యతలు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరికి మన్ననూర్  పిఓ ఐటిడిఎగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియానా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు....
Slider ఆదిలాబాద్

సరస్వతీదేవి సుమఖంలో శాంతికుమారి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి నేడు బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి దేవస్థానంలో ఆమెకు ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఘన స్వాగతం...
Slider మహబూబ్ నగర్

విద్యతోనే బాలికలకు భవిష్యత్తు బంగారు మయం

Satyam NEWS
నాణ్యత లోపించిన ఆహార పదార్థాలు వల్ల నాగర్ కర్నూల్ స్థానిక జ్యోతి రావు బాపూలే బీసీ కళాశాల వసతి గృహం విద్యార్థినుల అస్వస్థత ఘటనపై బుధవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్...
Slider ఆదిలాబాద్

సిర్పూర్ సమస్యల పరిష్కారానికి బండి సంజయ్ హామీ

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని విజయపథంలో నడిపిస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ను కొమరం బీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఇన్ చార్జి డా కొత్తపల్లి శ్రీనివాస్...
Slider వరంగల్

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా

Satyam NEWS
ములుగు జిల్లా ఉపాధ్యాయ సంఘం (పి ఆర్ టి యు) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్...
Slider కరీంనగర్

డాక్టర్లు చేసే సేవతోనే ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేది

Satyam NEWS
పేదరికం నుండి వచ్చిన వారు, పేదలకు సాయం చేయాలనే తపన ఉన్నవారే గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లుగా పని చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కొన్ని జబ్బులు...
Slider మహబూబ్ నగర్

ప్రిన్సిపాల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

Satyam NEWS
గురుకుల కళాశాలలో విద్యార్ధులకు ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల కళాశాల ప్రిన్స్ పాల్ కు షోకాజ్ నోటీసు జారీ అయింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న...