అత్యాచార బాధితులకు పునరావాసం కల్పిస్తామని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య తెలిపారు. బుధవారం నాడు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం లో అత్యాచార బాధితులకు ఆర్థిక సహాయం అందించే అంశం పై జిల్లా...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్, రైస్ మిల్ డ్రైవర్ల కార్మిక సంఘాలు 5వ, దఫా జాయింట్ చర్చలు మరల వాయిదా పడ్డాయని జిల్లా సి ఐ టి...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్ గా గద్వాల విజయలక్ష్మిని సీఎం కేసిఆర్ ఖరారు చేశారు. జీహెచ్ ఎంసి ఎన్నికలలో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, ఇతరులు 2...
నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరికి మన్ననూర్ పిఓ ఐటిడిఎగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియానా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు....
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి నేడు బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి దేవస్థానంలో ఆమెకు ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఘన స్వాగతం...
నాణ్యత లోపించిన ఆహార పదార్థాలు వల్ల నాగర్ కర్నూల్ స్థానిక జ్యోతి రావు బాపూలే బీసీ కళాశాల వసతి గృహం విద్యార్థినుల అస్వస్థత ఘటనపై బుధవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్...
తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని విజయపథంలో నడిపిస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ను కొమరం బీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఇన్ చార్జి డా కొత్తపల్లి శ్రీనివాస్...
ములుగు జిల్లా ఉపాధ్యాయ సంఘం (పి ఆర్ టి యు) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్...
పేదరికం నుండి వచ్చిన వారు, పేదలకు సాయం చేయాలనే తపన ఉన్నవారే గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లుగా పని చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కొన్ని జబ్బులు...
గురుకుల కళాశాలలో విద్యార్ధులకు ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల కళాశాల ప్రిన్స్ పాల్ కు షోకాజ్ నోటీసు జారీ అయింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న...