28.7 C
Hyderabad
April 26, 2024 08: 48 AM
Slider ఆదిలాబాద్

సరస్వతీదేవి సుమఖంలో శాంతికుమారి

#BasaraTemple

తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి నేడు బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు.

నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి దేవస్థానంలో ఆమెకు ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఏ ఈవో సుదర్శన్ గౌడ్, మండల తహసీల్దారు శివ ప్రసాద్, ఏస్సై ప్రేమ్ దీప్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

వాట్ ఈజ్ దిస్ :విశాఖలో ఎన్టీఆర్‌ విగ్రహం మాయం

Satyam NEWS

లీవ్ మీ: విచారణకు సహకరించని పృథ్వీతో మాట్లాడిన మహిళ

Satyam NEWS

Hyderabad Special: పేద‌ల‌కు ఫంక్ష‌న్ హాళ్ల‌లో క‌రోనా వైద్యం

Satyam NEWS

Leave a Comment