నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరికి మన్ననూర్ పిఓ ఐటిడిఎగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియానా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
8 జిల్లాల పరిధిలో ఉండే మున్ననూర్ ఐటీడీఏ పీఓగా గురువారం అదనపు బాధ్యతలను అదనపు కలెక్టర్ మను చౌదరి స్వీకరించనున్నారు.