ప్రజావాణి దరఖాస్తులను సీరియస్ గా పరిష్కరించండి
ప్రజావాణి దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కారం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల విజ్ఞాపనల పెండింగ్ పైన...