రక్షణ కల్పించాలని జగన్ కు రైతు నరేంద్ర వేడుకోలు గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నుండి తనకు ప్రాణహాని ఉందని బెయిలుపై మంగళ వారం విడుదలైన రైతు నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ...
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ఎత్తుగడ చాలా దుర్మార్గం గా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జిఒలు మాకు వద్దు. ఈ పీఆర్సీని మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నామని బండి...
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ట్విట్ చేశారు. అదే విధంగా తనను...
‘మిషన్-19’ పేరిట రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ‘‘ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ’’ని ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్...
విజయనగరంలోని ప్రేమసమాజం వృద్ధుల ఆశ్రమంలో 68 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన వసతి సముదాయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విశాఖ డెయిరీ ట్రస్టు ఆర్ధిక సహయంతో ట్రస్టు...
కరోనా వైరస్ నుంచి రక్షణకు మహాస్త్రంగా, మహాకవచంగా అభివర్ణించే ‘వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జనవరి 16వ తేదీన దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సర కాలంలో 156...
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో.. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల...
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు పోలీసుల జీవితాలతో కబడీ ఆట ఆడుకుంటున్నది. ఈ ఆధిపత్య పోరులో ఎంతో మంది పోలీసులు నలిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను ఐసోలేషన్ లోకి వెళ్లిపోతున్నానని ఆయన తెలిపారు. తనకు వళ్లు నొప్పులు, జలుబు వచ్చిందని...
కరోనా టీకాలు వేయించుకోని 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న టీనేజర్లను పాఠశాలల్లోకి అనుమతించేది లేదని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. గత పక్షం రోజులుగా కరోనా కేసులు భారీగా...