30.2 C
Hyderabad
May 17, 2024 18: 37 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

థాంక్స్: విశాఖ ప్రజలకు మోడీ చేసిన పెద్ద సాయం ఇది

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోడీ సహాయం చేసి ఉండకపోతే విశాఖలో విషవాయువు లీక్ సంఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి దోషిగా నిలబడి ఉండేది. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటిన పిటిబిసి తరలించే...
Slider సంపాదకీయం

డియర్ ప్రైమ్ మినిస్టర్: ఇక చెప్పడానికి ఏముంది?

Satyam NEWS
నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడబోతున్నారని ఇప్పుడే సమాచారం వచ్చింది. ప్రధాని దేశ ప్రజలకు ఏం చెబుతారు? అనే ఆసక్తి ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉంది....
Slider సంపాదకీయం

తెలుగుదేశం పార్టీని బతికిస్తున్న వైసీపీ మంత్రులు

Satyam NEWS
చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కరోనా వైరస్ ను తీసుకువచ్చారని ఒక మంత్రి చెబుతాడు. మద్యం షాపుల వద్దకు చంద్రబాబునాయుడు డబ్బులిచ్చి కార్యకర్తల్ని పంపి అక్కడ సామాజిక దూరం పాటించకుండా...
Slider సంపాదకీయం

డియర్ ప్రైమ్ మినిస్టర్: తాగుడుపై ఏమిటీ వేలం వెర్రి

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రాష్ట్రాలు తమ ఇష్టారీతిన రేట్లు పెంచి మద్యం వ్యాపారం చేయడం సహేతుకంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు మద్యం...
Slider సంపాదకీయం

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తాగించండి

Satyam NEWS
ఇక లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉన్నా ఇబ్బంది లేదు. ఇటు ప్రజలకూ అటు ప్రభుత్వానికి. నిజం. ఎందుకంటే మద్యం అమ్మకాలపై గేట్లు ఎత్తేశారు. అందుకు. ఆదాయం పడిపోతున్నదని ఆందోళన చెందుతున్న వివిధ రాష్ట్రాలు...
Slider సంపాదకీయం

శాల్యూట్: మంచి పాఠాలు నేర్పిన అనుభవం

Satyam NEWS
ఐఏఎస్ అధికారిగా తన కెరియర్ ఎంతో సంతృప్తినిచ్చిందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. పదవీ విరమణ చేసిన అనంతరం ఆయనను సత్యం న్యూస్ పలుకరించింది. విధి నిర్వహణలో భాగంగా తనకు ఎంతో...
Slider సంపాదకీయం

మధ్యతరగతిని నాశనం చేసేస్తున్న కరోనా లాక్ డౌన్

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పుడు తాజాగా వలస కార్మికుల సమస్యను పైకి తెస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వర్గాలు వలస కార్మికులు. ఎక్కడో దూరాన రోజువారీ...
Slider సంపాదకీయం

రాపిడ్ టెస్టింగ్ కిట్ పేరుతో జరుగుతున్న దోపిడి

Satyam NEWS
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట నిప్పు కోసం ఇంకొకడు పరుగెత్తాడని ఒక సామెత. దేశం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడుతుంటే, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉంటే మరి కొందరు మాత్రం...
Slider సంపాదకీయం

కరోనా 3వ దశకు సూర్యాపేట ఎలా వచ్చిందంటే?

Satyam NEWS
ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు హాజరై వచ్చిన ఒక్క వ్యక్తి వల్ల ఇప్పుడు సూర్యాపేట కరోనా ప్లే గ్రౌండ్ గా మారింది. కరోనా అక్కడ చెడుగుడు ఆడుకుంటున్నది. ఈ నెల 2న సూర్యాపేటలో...
Slider సంపాదకీయం

ప్రయివేటు స్కూళ్ల లాబీ మరీ ఇంత పవర్ ఫుల్లా?

Satyam NEWS
దేశంలో కరోనా ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందో తెలుసా? ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పరూ? ఒక రోజు జనతా కర్ఫ్యూ తర్వాత 21 రోజుల లాక్ డౌన్ అయింది. అది మరింత ముందుకు వెళ్లి మొత్తం...