28.7 C
Hyderabad
April 26, 2024 07: 58 AM

Tag : Prime Minister of India

Slider ఖమ్మం

భారత ప్రధానుల్లో పిన్న వయస్కుడు రాజీవ్ గాంధీ

Bhavani
భారత ప్రధానుల్లో అత్యంత పిన్న వయస్కుడు దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో రాజీవ్ గాంధీ...
Slider ప్రపంచం

Analysis: ఇండియా -పాకిస్తాన్ భాయీ భాయి

Satyam NEWS
భారతదేశం – పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన దిశగా అడుగులు పడడం శుభ సూచకం. రెండు దేశాల సరిహద్దుల్లో వివాదాలకు చరమగీతం పాడాలని ఇద్దరూ అనుకోవడం కీలకమైన పరిణామం. ఇరు దేశాల ఉన్నతాధికారులు ఇటీవలే...
Slider ప్రత్యేకం

ఎనాలసిస్: సడలింపులు క్రమశిక్షణ ఉల్లంఘనకు కాదు

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిన ప్రపంచ దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉండడం ప్రజలందరికీ గర్వకారణం. ఐతే ఇదే స్ఫూర్తిని కొంత కాలం కొనసాగించక తప్పదు. దేశ ప్రజల పూర్తి సహకారం ఈ...
Slider సంపాదకీయం

మధ్యతరగతిని నాశనం చేసేస్తున్న కరోనా లాక్ డౌన్

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పుడు తాజాగా వలస కార్మికుల సమస్యను పైకి తెస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వర్గాలు వలస కార్మికులు. ఎక్కడో దూరాన రోజువారీ...
Slider ప్రత్యేకం

వెరైటీ వైరస్: ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా చంపుతున్నది

Satyam NEWS
(సత్యం న్యూస్ ప్రత్యేకం) దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం కరోనా వైరస్ ఉన్నదా? వైరస్ వ్యాపిస్తున్న తీరు, సంభవిస్తున్న మరణాల సంఖ్యను ఇతర దేశాల లెక్కలతో పోల్చుకుంటే ఈ అనుమానం బలపడుతున్నది. భారతదేశంలో...
Slider జాతీయం

ఒపీనియన్: లాక్ డౌన్ ఎత్తేస్తే అందరం మునుగుతాం

Satyam NEWS
మే 3వ తేదీతో ముగుస్తున్న రెండో దశ లాక్ డౌన్ ఉంచాలా ఎత్తేయాలా అనే అంశాన్ని ప్రధానంగా చేసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి...
Slider జాతీయం

ప్రపంచ దేశాలకు మందులు ఇచ్చే స్థాయికి రావడం గర్వకారణం

Satyam NEWS
ప్రపంచ దేశాలు మనల్ని మందులు అడిగే స్థాయికి మన ఎదిగామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కరోనా నేపథ్యంలో పెద్ద పెద్ద దేశాలు అల్లాడుతుంటే మనం అందరం కలిసి కరోనాను నిలుపుదల చేసే ప్రయత్నంలో సఫలీకృతం...
Slider ముఖ్యంశాలు

కేంద్ర ఉద్యోగులకు పెన్షనర్లకు షాక్ ఇవ్వడం అన్యాయం

Satyam NEWS
దేశమంతా కరోనా భయంతో విలవిల్లాడుతున్న తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ షాక్ ఇచ్చారని కాంగ్రెస్ నేత రాయలసీమ పోరాట...