భారత ప్రధానుల్లో అత్యంత పిన్న వయస్కుడు దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో రాజీవ్ గాంధీ...
భారతదేశం – పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన దిశగా అడుగులు పడడం శుభ సూచకం. రెండు దేశాల సరిహద్దుల్లో వివాదాలకు చరమగీతం పాడాలని ఇద్దరూ అనుకోవడం కీలకమైన పరిణామం. ఇరు దేశాల ఉన్నతాధికారులు ఇటీవలే...
కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిన ప్రపంచ దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉండడం ప్రజలందరికీ గర్వకారణం. ఐతే ఇదే స్ఫూర్తిని కొంత కాలం కొనసాగించక తప్పదు. దేశ ప్రజల పూర్తి సహకారం ఈ...
ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పుడు తాజాగా వలస కార్మికుల సమస్యను పైకి తెస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వర్గాలు వలస కార్మికులు. ఎక్కడో దూరాన రోజువారీ...
(సత్యం న్యూస్ ప్రత్యేకం) దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం కరోనా వైరస్ ఉన్నదా? వైరస్ వ్యాపిస్తున్న తీరు, సంభవిస్తున్న మరణాల సంఖ్యను ఇతర దేశాల లెక్కలతో పోల్చుకుంటే ఈ అనుమానం బలపడుతున్నది. భారతదేశంలో...
మే 3వ తేదీతో ముగుస్తున్న రెండో దశ లాక్ డౌన్ ఉంచాలా ఎత్తేయాలా అనే అంశాన్ని ప్రధానంగా చేసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి...
ప్రపంచ దేశాలు మనల్ని మందులు అడిగే స్థాయికి మన ఎదిగామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కరోనా నేపథ్యంలో పెద్ద పెద్ద దేశాలు అల్లాడుతుంటే మనం అందరం కలిసి కరోనాను నిలుపుదల చేసే ప్రయత్నంలో సఫలీకృతం...
దేశమంతా కరోనా భయంతో విలవిల్లాడుతున్న తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ షాక్ ఇచ్చారని కాంగ్రెస్ నేత రాయలసీమ పోరాట...