32.2 C
Hyderabad
May 16, 2024 14: 08 PM
Slider ప్రత్యేకం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వల్ప అస్వస్థత

#Y S Jaganmohan Reddy

ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత ఏర్పడింది. దాంతో ఆయన రేపటి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఉదయం వ్యాయామం సమయంలో సీఎం జగన్‌కు కాలు బెణికింది. దాంతో ఆయన వ్యాయామం నిలుపుదల చేశారు. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఈ కారణంగా ఆయన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.

Related posts

ఎన్ ఎఫ్ సి లో బ్యాస్కెట్ బాల్ కోర్టు ప్రారంభం

Satyam NEWS

జగన్ లేఖ ను ఖండించిన ఆలిండియా బార్ అసోసియేషన్

Satyam NEWS

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయం

Satyam NEWS

Leave a Comment