35వ డిఏఇ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ రేపటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 19 వరకూ ఈ క్రీడోత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో జరగనున్న ఈ క్రీడోత్సవాలకు సంబంధించి మరమ్మతులు చేసిన బ్యాస్కెట్ బాల్ కోర్టును నేడు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ దినేష్ వాత్సవ ప్రారంభించారు. ఇందులో బ్యాస్కెట్ బాల్ టోర్నమెంటు నిర్వహిస్తారు.
previous post