అమరావతి పరిరక్షణ కోసం ‘మహా పాదయాత్ర’
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో భారీ ఎత్తున రైతులు మహిళలు పాల్గొన్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం చెబుతున్నమూడు రాజధానులను వ్యతిరేకించారు. రైతులు, మహిళలు చేపట్టిన ఈ యాత్రకు తెదేపా,...