కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామం వద్ద గల రాకెట్ కెమికల్స్ కర్మాగారంలో పని చేస్తూ ప్రమాదంలో మరణించిన ఏపూరి ప్రేమ్ కుమార్ కు హుజూర్ నగర్ సిఐటియుసి నాయకులు పరిహారం ఇప్పించడంలో...
శ్రమ జీవుల హక్కులను హరించే చట్టాలని తెస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నవంబర్ 26 న,జరిప తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు పార్టీలకి అతీతంగా అందరూ పాల్గొని మద్దతు ఇవ్వాలని జిల్లా సిఐటియు...
నవంబర్ 26 న, జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు తెలంగాణ శిల్పకళా...
దేశ వ్యాప్తంగా శ్రామిక చైతన్యంతో నవంబర్ 26 వ, తేదీన శ్రమజీవుల హక్కుల కోసం జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీకి గుణపాఠం చెప్పాలని జిల్లా...
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రైస్ మిల్లు డ్రైవర్ల వేతనాలు, అలవెన్సులు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ వాగ్దానం మర్చిపోయి తన ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలను పర్మినెంట్ చేసుకున్నాడని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్...
బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, గోవులకు ఉన్న రక్షణ దళిత మహిళలకి రక్షణ లేకుండా పోయిందని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు శీతల రోషపతి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన సిఐటియు సీనియర్ నాయకుడు రైస్ మిల్ డ్రైవర్ కామ్రేడ్ ఉండేటి రాజారావు అనారోగ్యంతో సోమవారం మృతి చెందారని సి ఐ టి యు జిల్లా...
శ్రమజీవులు ఐక్యంగా పోరాడితే ఫలితం తప్పక వరిస్తుందని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం హనుమంతులగూడెం గ్రామంలో గ్రామీణ (CITU అనుబంధం) హమాలీల...
ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు సవరణ, రైతుల వెన్ను విరిచే చట్టాలు తీసుకొచ్చిందని CITU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి అన్నారు. ఈ నల్ల...