42.2 C
Hyderabad
May 3, 2024 16: 29 PM

Tag : Rice Mills

Slider మహబూబ్ నగర్

అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న మిల్లర్లు

Satyam NEWS
పేదలకు అందాల్సిన బియ్యాన్ని అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ మిల్లర్లు రీసైకిలింగ్ చేస్తూ వారికి ఇచ్చిన వడ్లకు బదులుగా మరాడించి బియ్యాన్ని పంపించాల్సి ఉండగా దానికి బదులుగా రేషన్ బియ్యాన్ని పంపుతున్నారనే పలు ఆరోపణలు ఉన్నవి....
Slider నల్గొండ

రైస్ మిల్లుల యజమానులు,కార్మికుల మధ్య జరిగిన చర్చలు విఫలం

Bhavani
టిఎన్టియుసీ, బిఆర్ఎస్ కెవి,ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాల జాయింట్ చర్చలు 23వ,తేదీన సోమవారం మిల్లర్స్ భవనంలో రాత్రి పొద్దు పోయేంత వరకు జరిగిన సుదీర్ఘంగా జరిగిన చర్చలు విఫలం అయినాయని...
Slider ఆదిలాబాద్

ఓవైపు మిల్లర్ల ఖండన: మరో వైపు అధికారి సస్పెన్షన్

Satyam NEWS
రాజకీయాల కోసం తమపై విమర్శలు చేస్తున్నారని మిల్లర్లు ఖండించిన కొద్ది సేపటికే కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా పౌర సరఫరాల అధికారిని సస్పెండ్ చేశారు. ఆసిఫాబాద్ MLS పాయింట్ లో ఇటీవల...
Slider ఆదిలాబాద్

రైస్ మిల్లర్లంటే ఎందుకంత చిన్న చూపు?

Satyam NEWS
మిల్లులు ముసేయమంటారా? రైస్ మిల్లర్ల అసోసియేషన్ కొమరం భీమ్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ రైస్ మిల్లర్లు  నీతి నిజాయితీ తో వ్యాపారం చేస్తూ, ఉన్నదాంతో సేవలు చేస్తే తప్పేంటని,  రాజకీయ నాయకులు పెత్తందారీ...
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తిలో రెచ్చిపోయిన బియ్యం మాఫియా

Satyam NEWS
రేషన్ రీసైకిలింగ్ వ్యాపారం చేసే మిల్లర్లు తెగించేస్తున్నారు. వారి వ్యాపారం కోసం ఎంతకైనా తెగించేందుకు వెనకాడడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో  ఎల్లికల్ రహదారిలో ఉన్న శ్రీనిధి రైస్ మిల్ యజమాన్యం...
Slider మహబూబ్ నగర్

ఇవి మిల్లులు కాదు రేషన్ బియ్యం తినేసే పందికొక్కులు

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలో పేదోడి పొట్ట కొట్టడానికి కోట్లు కొల్లగొట్టడానికి మరో పది కి పైగానే రైస్ మిల్లులు నూతనంగా పురుడు పోసుకోనున్నాయి. వీటితో పాటు మూడు పార్ బాయిల్డ్...
Slider మహబూబ్ నగర్

తరుగుతో రైతుల ఆదాయానికి గండికొడుతున్నా రైస్ మిల్లర్లు

Satyam NEWS
చౌట బెట్ల రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ చైర్మన్ నిలదీసిన వంగ రాజశేఖర్ గౌడ్ రైతులకు రైస్ మిల్లర్లు అన్యాయం చేస్తున్నారని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ మార్కెట్...
Slider నల్గొండ

దినసరి కూలీలు, రైస్ మిల్లర్స్ యాజమాన్యం చర్చలు వాయిదా

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ బాధల తెలంగాణ చేశారని, ప్రభుత్వ విధానాలు చూస్తుంటే  ఈ ప్రభుత్వం కన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే నయమని CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల...
Slider నల్గొండ

రైస్ మిల్ డ్రైవర్ల వేతనాలు, అలవెన్సులు పెంచాలి

Satyam NEWS
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రైస్ మిల్లు డ్రైవర్ల వేతనాలు, అలవెన్సులు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
Slider ప్రత్యేకం

ఎటెన్షన్: రైతన్నలూ రైస్ మిల్లర్స్ తో జాగ్రత్త

Satyam NEWS
వరి ధాన్యాన్ని బియ్యం గా మార్చుకునేందుకు రైస్ మిల్లులతో జాగ్రత్తగా ఉండకపోతే రైతన్నలు మోసపోవడం తప్పదు. వడ్లను బియ్యం గా మార్చేక్రమంలో క్వింటాలుకు రైతులకు ఎదురు 100  రూపాయల నుండి 120 రూపాయల వరకు...