అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న మిల్లర్లు
పేదలకు అందాల్సిన బియ్యాన్ని అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ మిల్లర్లు రీసైకిలింగ్ చేస్తూ వారికి ఇచ్చిన వడ్లకు బదులుగా మరాడించి బియ్యాన్ని పంపించాల్సి ఉండగా దానికి బదులుగా రేషన్ బియ్యాన్ని పంపుతున్నారనే పలు ఆరోపణలు ఉన్నవి....