వాల్మీకి దేవాలయ శిలామండప నిర్మాణనికి భారీ విరాళం
రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి దేవాలయ శిలా మండప నిర్మాణానికి శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపక వంశీయులు కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాద రావు, పద్మావతమ్మ దంపతులు రూ.1,00,000...