భవన నిర్మాణ కార్మికుల చట్టాల సవరణ ఖండిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శాంతి స్థూపం కార్మిక అడ్డా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భవన...
నవంబర్ 26న దేశ వ్యాప్తంగా జరగబోతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు పరిశ్రమల యాజమాన్యం సహకరించాలని సిఐటియు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక,...
శ్రమ జీవుల హక్కులను హరించే చట్టాలని తెస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నవంబర్ 26 న,జరిప తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు పార్టీలకి అతీతంగా అందరూ పాల్గొని మద్దతు ఇవ్వాలని జిల్లా సిఐటియు...