ఎమ్మెల్యే గా నన్ను మళ్లీ గెలిపించండి
రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం సొంఠం వారి పల్లి సచివాలయంలో శుక్రవారం జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...