29.2 C
Hyderabad
May 18, 2024 13: 42 PM

Tag : Murder Case

Slider ముఖ్యంశాలు

వివేక హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయా?

Satyam NEWS
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరికో ఉచ్చు బిగుసుకుంటున్నది. సీబీఐ అధికారుల దూకుడు చూస్తుంటే వారికి కీలక ఆధారాలు...
Slider కర్నూలు

నంద్యాల రిపోర్టర్ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు: ఏపి డి‌జి‌పి

Satyam NEWS
కర్నూలు జిల్లా నంద్యాలలో  రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపైన సమగ్ర దర్యాప్తుకు ఏపి డి‌జి‌పి ఆదేశించారు. నంద్యాల పట్టణంలో వి5 స్థానిక కేబుల్ ఛానల్‌ విలేకరిగా పనిచేస్తున్న కేశవ (32) ఆదివారం రాత్రి దారుణ...
Slider వరంగల్

అనుమానంతో భార్యను కొట్టి చంపిన భర్త

Satyam NEWS
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన  గిరిజన వాడలో బానోతు అనూష(35)అను మహిళ అనుమానదాస్పదంగా మృతిచెందింది. మహబూబాబాద్ మండలం శనిగాపురం గ్రామ శివారు కుమ్మరికుంట్ల  తండాకు చెందిన అనుషకు మంగోరిగూడెం గ్రామానికి...
Slider రంగారెడ్డి

దారుణ హత్య: రైల్వే ట్రాక్ పై యువతి మృతదేహం

Satyam NEWS
హైదరాబాద్‌ అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. B.H.E.L కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు యువతి సరస్వతిని ఉరి వేసి హత్యచేశారు. మృతురాలు బోయినపల్లి...
Slider తూర్పుగోదావరి

అక్రమ సంబంధం: అతి దారుణంగా భార్యను చంపిన భర్త

Satyam NEWS
తూర్పు గోదావరి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను నిలదీసినందుకు భార్య హత్య కు గురైంది. ముమ్మిడివరం మండలం నక్కా వారి పేట లో ఈ దారుణం జరిగింది. రవీంద్ర...
Slider తూర్పుగోదావరి

మామ చేతిలో కోడలు దారుణ హత్య….

Satyam NEWS
కుటుంబ పరువును బజారు పాలు చేస్తుందని బాధతో సొంత కోడలిని చాకు తో పొడిచి చంపాడో మామ. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల...
Slider మెదక్

దుంపలపల్లి లో గొర్రెల కాపరి దారుణ హత్య

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దుబ్బాక  మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బలపల్లి లో దారుణం చోటుచేసుకుంది. దుంపలపల్లి గ్రామానికి చెందిన  దొందడి రెడ్డయ్య అనే గొర్లకాపరిని బుధవారం రాత్రి  గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా దాడి చేసి...
Slider ప్రత్యేకం

వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కు రూ.8 కోట్లు సపారీ?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సుమారు రెండు నెలలుగా సీబీఐ అధికారులు అనుమానితులందరినీ లోతుగా...
Slider ముఖ్యంశాలు

పదో తరగతి చదువుతున్న బాలుడి దారుణ హత్య

Satyam NEWS
ఏం జరిగిందో ఏమో కానీ 16 ఏళ్ల పిల్లాడిని నరికి చంపేశారు. దారుణమైన ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండల కేంద్రంలో జరిగింది. 16ఏళ్ళ బాలుడిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి...
Slider గుంటూరు

ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిన బాబాయ్

Satyam NEWS
అభం శుభం తెలియని చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో బాబాయి వరుస అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో  చెక్క కర్రలతో ఇంటిలో తలుపులు వేసి దారుణంగా  హత్య చేసిన సంఘటన...