ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరికో ఉచ్చు బిగుసుకుంటున్నది. సీబీఐ అధికారుల దూకుడు చూస్తుంటే వారికి కీలక ఆధారాలు...
కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపైన సమగ్ర దర్యాప్తుకు ఏపి డిజిపి ఆదేశించారు. నంద్యాల పట్టణంలో వి5 స్థానిక కేబుల్ ఛానల్ విలేకరిగా పనిచేస్తున్న కేశవ (32) ఆదివారం రాత్రి దారుణ...
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన గిరిజన వాడలో బానోతు అనూష(35)అను మహిళ అనుమానదాస్పదంగా మృతిచెందింది. మహబూబాబాద్ మండలం శనిగాపురం గ్రామ శివారు కుమ్మరికుంట్ల తండాకు చెందిన అనుషకు మంగోరిగూడెం గ్రామానికి...
హైదరాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. B.H.E.L కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు యువతి సరస్వతిని ఉరి వేసి హత్యచేశారు. మృతురాలు బోయినపల్లి...
తూర్పు గోదావరి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను నిలదీసినందుకు భార్య హత్య కు గురైంది. ముమ్మిడివరం మండలం నక్కా వారి పేట లో ఈ దారుణం జరిగింది. రవీంద్ర...
కుటుంబ పరువును బజారు పాలు చేస్తుందని బాధతో సొంత కోడలిని చాకు తో పొడిచి చంపాడో మామ. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల...
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బలపల్లి లో దారుణం చోటుచేసుకుంది. దుంపలపల్లి గ్రామానికి చెందిన దొందడి రెడ్డయ్య అనే గొర్లకాపరిని బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా దాడి చేసి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సుమారు రెండు నెలలుగా సీబీఐ అధికారులు అనుమానితులందరినీ లోతుగా...
ఏం జరిగిందో ఏమో కానీ 16 ఏళ్ల పిల్లాడిని నరికి చంపేశారు. దారుణమైన ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండల కేంద్రంలో జరిగింది. 16ఏళ్ళ బాలుడిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి...
అభం శుభం తెలియని చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో బాబాయి వరుస అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో చెక్క కర్రలతో ఇంటిలో తలుపులు వేసి దారుణంగా హత్య చేసిన సంఘటన...