చిన్న తనంలో కంటికి రెప్పలా చూసుకుని, అడిగినవన్నీ ఇచ్చి పెద్ద చేసిన తల్లినే కాటికి పంపిస్తున్న తనయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రక్త సంబంధాలు మరచి చిన్న చిన్న విషయాలకే దారుణంగా హత్యలకు పాల్పడుతున్న...
పెళ్లి అయిన రెండు నెలలకే ఒక మహిళ కన్నుమూసింది. విజయవాడ మొగల్రాజపురం సున్నం బట్టిల వద్ద ఈ ఘటన జరిగింది. గుంటూరు జిల్లా ఎర్రబాలెం కు చెందిన అంజన్ కృష్ణ, విజయవాడ రేణుకాకు అక్టోబర్...
హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ లో నవ వధువు దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న భర్త ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు...
కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం డిప్లమో అనస్తీషియా చదువుతున్న గుంపుల సుధారాణి(19) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం...
2020లో ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాలు పెరిగినట్లు జాతీయ నేర నమోదు బ్యూరో ఎన్సిఆర్బి వెల్లడించింది. రోజుకు సగటున 77 రేప్ కేసులు, 80 మర్దర్ కేసులు నమోదయ్యాయని, ఓవరాల్గా 28శాతం మేర కేసులు పెరిగాయని...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశారు. నాగార్జున నగర్ లో ఈ దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న తల్లి కూతుళ్లను పొడిచి...
హైదరాబాద్ శివారులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధి లోని మల్లాపూర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. గత రాత్రి భర్త...
కడప ఎస్పీకి YS.వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత లేఖ మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కడప ఎస్పీకి లేఖ రాశారు. పులివెందులలో తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆ లేఖలో...
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, రాష్ట్ర మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సమాచారం సీబీఐ కి చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా...
విజయవాడ నగరంలో ఏ.ఆర్ కానిస్టేబుల్ ఒకరు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తిని అతను హతమార్చాడు. వెంకటేష్ అనే ఐస్క్రీమ్ బండి యజమాని తన భార్యతో అక్రమ...