29.7 C
Hyderabad
May 2, 2024 05: 05 AM
Slider ముఖ్యంశాలు

పదో తరగతి చదువుతున్న బాలుడి దారుణ హత్య

#murder case

ఏం జరిగిందో ఏమో కానీ 16 ఏళ్ల పిల్లాడిని నరికి చంపేశారు. దారుణమైన ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండల కేంద్రంలో జరిగింది.

16ఏళ్ళ బాలుడిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడు నరసరావుపేటలోని  ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

హత్యకు గురైన బాలుడు అఫ్రిద్.. మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నట్టు తెలిసింది.

ఇద్దరు పిల్లల మధ్య జరిగిన స్వల్ప ఘర్షణే హత్యకు దారితీసిన వైనం.

సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

కియా సంస్థకు ప్రభుత్వం పూర్తి అండదండ ఉంటుంది

Satyam NEWS

ఇంటివ‌ద్ద‌కే రేష‌న్ పంపిణీ: సిద్దమ‌వుతున్న రెవిన్యూ యంత్రాంగం

Satyam NEWS

కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ చింతలపల్లికే..

Satyam NEWS

Leave a Comment