38.2 C
Hyderabad
April 29, 2024 22: 12 PM

Tag : AP DGP

Slider విజయనగరం

తొలిసారిగా విజయనగరం కు రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి

Satyam NEWS
ఏపీ రాష్ట్ర పోలీశాఖ బాస్…డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు.. డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి విజయనగరం వచ్చారు. ఇటీవలే పీఎం మోడీ విశాఖ పర్యటన సందర్భంగా వచ్చిన డీజీపీ… ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్నారు....
Slider ప్రత్యేకం

క‌మ‌ల‌నాధులు ఒత్తిళ్లే..బ‌దిలీకి కార‌ణ‌మా..?

Satyam NEWS
ఏపీ కి స‌రికొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్ర‌నాథ్ రెడ్డి నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుతం ఉన్న డీజీపీ గౌతంస‌వాంగ్ బ‌దిలీ అయ్యారు. ఆయ‌న్ను జీఏడి అటాట్ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇక కొత్త డీజీపీ నియామ‌కం…..ప్ర‌స్తుత...
Slider కర్నూలు

నంద్యాల రిపోర్టర్ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు: ఏపి డి‌జి‌పి

Satyam NEWS
కర్నూలు జిల్లా నంద్యాలలో  రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపైన సమగ్ర దర్యాప్తుకు ఏపి డి‌జి‌పి ఆదేశించారు. నంద్యాల పట్టణంలో వి5 స్థానిక కేబుల్ ఛానల్‌ విలేకరిగా పనిచేస్తున్న కేశవ (32) ఆదివారం రాత్రి దారుణ...
Slider ముఖ్యంశాలు

నిర్భయంగా ఓటు వేయాలని రాష్ట్ర డీజీపీ పిలుపు..!

Satyam NEWS
అనుకున్న సమయానికి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ విజయనగరం జిల్లా కొత్తవలస లో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. జిల్లా పోలీసులకు డీజీపీ వస్తున్నారన్న సమాచారం ముందు...
Slider ముఖ్యంశాలు

కొత్తవలసకు వస్తున్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్

Satyam NEWS
రాష్ట్రంలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభవనుంది.దాదాపు 2వేల యాభై మందికి పైగా పోలీసులు ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల జరగబోవు 295 పోలింగ్ బూత్...
Slider ముఖ్యంశాలు

Breaking News: మంత్రి పెద్దిరెడ్డిపై గృహనిర్భంధం ఆంక్షలు

Satyam NEWS
ఎన్నికల కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవద్దని అధికారులకు బహిరంగంగా చెప్పిన రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని...
Slider ముఖ్యంశాలు

అన్యాయంపై గళమెత్తితే గొంతు నొక్కుతున్నారు

Satyam NEWS
ఎపిలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గాడి తప్పిందని, విధ్యంసాలను ప్రశ్నించిన వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి  ఆరోపించారు....
Slider ఆంధ్రప్రదేశ్

చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడికి డీజీపీ బాధ్య‌త వ‌హించాలి

Satyam NEWS
రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై జ‌రిగిన దాడికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, డీజీపీ గౌతం స‌వాంగ్ బాధ్య‌త వ‌హించాల‌ని కింజార‌పు అచ్చెంనాయుడు అన్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ కేశినేని...
Slider ఆంధ్రప్రదేశ్

ఏపీకి ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారుల కేటాయింపు

Satyam NEWS
నేషనల్  పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన 2018  బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఏపి క్యాడర్ కు కేటాయించిన వారిలో పి.జగదీష్ (కర్ణాటక), తుషార్ దుడి...