సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దగ్గర గన్ మన్గా విధులు నిర్వహిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి అనంతరం తాను కూడా...
తుపాకితో కాల్పులు జరిపి రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి భారీగా నగదు దోచుకుని పారిపోయిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సిద్దిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో జనవరి 31 న ఈ దోపిడి...
స్థలం రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చిన వారి నుంచి గన్ పాయింట్ లో భారీ దోపిడి చేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది....
సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే వారిపై సైబర్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం మరియు...
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 20వ తారీకు నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఉన్నందున టెంపుల్ తదితర ప్రాంతాలను పోలీస్...
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బలపల్లి లో దారుణం చోటుచేసుకుంది. దుంపలపల్లి గ్రామానికి చెందిన దొందడి రెడ్డయ్య అనే గొర్లకాపరిని బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా దాడి చేసి...
ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత పాటించి కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ జోయల్ డేవిస్ అన్నారు. కరోనా పోయిందని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం లాక్...
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట చెరువులో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం అయింది. పోతారెడ్డి పేట గ్రామానికి చెందిన మంగి రాజు(21) శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు కాల్ రావడంతో ఇంటి...
కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ మంగళవారం నుండి అమలు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. రాత్రి...
సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. అర్ధరాత్రి వేళ మంటలు చెలరేగి వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి.. గుడిసెకు అంటుకున్నాయి. అందులో...