ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: పన్నాల దేవేందర్ రెడ్డి
మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం వరంగల్ జిల్లాలో మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానంలో మల్లాపూర్ గౌడ యువజన...