మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం వరంగల్ జిల్లాలో మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానంలో మల్లాపూర్ గౌడ యువజన సంఘం సభ్యులతో కలిసి కార్పొరేటర్ దేవేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు