40.2 C
Hyderabad
April 29, 2024 17: 32 PM
Slider వరంగల్

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: పన్నాల దేవేందర్ రెడ్డి

#Pannala Devender

మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం వరంగల్ జిల్లాలో మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానంలో మల్లాపూర్ గౌడ యువజన సంఘం సభ్యులతో కలిసి కార్పొరేటర్ దేవేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

వన్యప్రాణి సంరక్షణతోనే జీవసమతుల్యత సాధ్యం

Satyam NEWS

అప్పుల వివరాలు ఇవే

Murali Krishna

చేసిన పనికి మాకు గుర్తింపు ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment