ఏజెన్సీలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచిర్యాల జిల్లాలోని కోట పల్లి వేమనపల్లి అటవీ, మారుమూల ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల...