ప్రశాంత్ భూషన్ కు రూపాయి జరిమానా విధించిన సుప్రీంకోర్టు
న్యాయవ్యవస్థను కించపరుస్తూ ట్విట్ చేసిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ కు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు నేడు తీర్పు చెప్పింది....