రైల్వే కోడూరులో సచివాలయ వార్డు వలంటీర్ల ఆందోళన..!
ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందిస్తున్న వార్డు వలంటీర్లను క్రిమినల్స్ గా చిత్రీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని రైల్వే కోడూరు మండల వాలంటీర్లు హెచ్చరించారు.మంగళవారం...