శాండ్ స్కాండల్: వైసీపీ నేతల కనుసన్నల్లో సరిహద్దు దాటుతున్న ఇసుక
రాష్ట్రంలో సామాన్యులకు దొరకని ఇసుక, వైసీపీ నాయకులు అండదండలు ఉన్న వారికి మాత్రం సులువుగా దొరుకుతుందని తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన...