మృతి చెందిన కార్మికురాలికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నివాళి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ శిల్పకళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం సభ్యురాలు కుంచపు పద్మ అకాల మృతి చెందడంతో ఆ సంఘం నాయకులు సందర్శించి పార్థివదేహానికి...