బీజేపీ హత్యాకాండ: 8 మంది రైతులను హత్య చేసిన కేంద్రం…!
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలని…రైతులను చంపిన బిజెపి గుండాలపై డర్ క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. కేంద్రంలోబీజేపీ ప్రభుత్వం…8 మంది రైతులను హత్య చేసినందుకు నిరసనగా...