29.2 C
Hyderabad
May 18, 2024 13: 18 PM

Author : Satyam NEWS

29166 Posts - 23 Comments
Slider ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ లో అరాచ‌క పాల‌న‌ ఇంకా ఎన్నాళ్లు?

Satyam NEWS
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న దురాగ‌తాల‌కు వైసీపీ అధ్య‌క్షుడు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాల‌నే కార‌ణ‌మ‌ని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. జగన్ రెడ్డి, ఆయన బూతులు మంత్రి వర్గం...
Slider ముఖ్యంశాలు

టీఎస్ పీసెట్-2021 కి సాంకేతిక అధికారిగా ఎంపికైన శివకుమార్

Satyam NEWS
తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం  నిర్వహిస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కి సాంకేతిక అధికారిగా బాధ్యతలు నిర్వహించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ...
Slider హైదరాబాద్

అంబర్ పేట్ లో ఘనంగా వాల్మీకి జయంతి

Satyam NEWS
హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ వాల్మీకి సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు బాగ్ అంబర్ పెట్ డివిజన్ లోని భరత్ నగర్ కమ్యూనిటీ హల్ లో  వాల్మీకి జయంతిని నిర్వహించారు. ఈ...
Slider తూర్పుగోదావరి

కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా  కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్ పి M.రవీంద్రనాథ్ బాబు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి...
Slider కరీంనగర్

23 నుంచి హుజురాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రచారం..

Satyam NEWS
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామాల వారీగా పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ ఆయా గ్రామాలు, మండలాలు, నియోజక వర్గంలో ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తోంది. ప్రధానంగా ఎన్నికల...
Slider గుంటూరు

వినుకొండ రోడ్ లో మాతాశ్రీ హాస్పిటల్ ప్రారంభం

Satyam NEWS
మినీ మెడికల్ హబ్ గా మారిన గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం అయింది. వినుకొండ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ మాతాశ్రీ హాస్పిటల్ ను నేడు నరసరావుపేట...
Slider ముఖ్యంశాలు

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా కోవిడ్‌ నిబంధనలతో నిర్వహించాలి

Satyam NEWS
ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై హైదరాబాదు నుండి జిల్లాల కలెక్టర్లు అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి సందీప్...
Slider ఖమ్మం

స్మార్ట్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ ఆదర్శం

Satyam NEWS
శాంతి సమాజ నిర్మాణం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్...
Slider విజయనగరం

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

Satyam NEWS
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా  దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ఏడాది అమరులైన 377 మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని విజయనగరం జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి, జిల్లా ఎస్పీ ఎం....
Slider ముఖ్యంశాలు

కనిపించని శత్రువుతో పోరాడిన వీరులు పోలీసులే

Satyam NEWS
పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీసు లాంఛనాలతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ డాక్టర్ సాయి శేఖర్ జిల్లా...