ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన ఇంకా ఎన్నాళ్లు?
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దురాగతాలకు వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనే కారణమని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. జగన్ రెడ్డి, ఆయన బూతులు మంత్రి వర్గం...