27.7 C
Hyderabad
May 4, 2024 10: 18 AM

Author : Satyam NEWS

29115 Posts - 23 Comments
Slider కడప

ఆంధ్రప్రదేశ్ అంథకారం కాబోతోంది: టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి ఈశాన్యం లో ఉన్న నందలూరు మండలం పొత్తపి గ్రామంలో సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం...
Slider ప్రత్యేకం

చంద్రబాబు విదేశీ పర్యటన ఖర్చుపై ఆర్టీఐ కింద విచారణ

Satyam NEWS
మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్ విదేశీ ప్రయాణాలపై  ఈనెల 25 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ జరపబోతున్నది. చంద్రబాబు, లోకేష్ లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన విదేశీ...
Slider నల్గొండ

అవమాన భారమే విన్నపం ఒక పోరాటం పునః ప్రారంభించడానికి నాంది

Satyam NEWS
తనకు జరిగిన అవమానాలే ‘విన్నపం ఒక పోరాటం’ ప్రారంభించడానికి కారణమని చీకూరి లీలావతి అన్నారు. ఒంటరి మహిళ, వితంతువు అనే పదాలను తొలగించాలని తాను పోరాటం చేస్తున్నానని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి...
Slider విజయనగరం

అహ్లాదకరంగా విజయనగరం..15 కూడళ్లలో సుందరీకరణ పనులు

Satyam NEWS
విజయనగర సుందరీకరణ లో భాగంగా ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసి, విజయనగరం నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈమేరకు నగరంలో సాయంత్రం మున్సిపల్...
Slider హైదరాబాద్

హాకీ టోర్నమెంట్లో తెలంగాణ మహిళలు సత్తా చాటాలి

Satyam NEWS
ఉత్తరప్రదేశ్ లో   ఈనెల 19 నుంచి వారం రోజుల పాటు జరిగే జాతీయ హాకీ పోటీలలో తెలంగాణ మహిళలు సత్తా చాటాలని తెలంగాణ హాకీ చైర్మన్ కొండా విజయ్ సూచించారు. హోప్ ఫాండేషన్, రంగారెడ్డి...
Slider ప్రత్యేకం

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌

Satyam NEWS
సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి ఆశ్రమంలోని సుప్ర గణపతి, శ్యామకమలలోచన దత్తాత్రేయ, మరకత రాజరాజేశ్వరీ దేవి, గంగాధరేశ్వర స్వామి, శ్రీమాతే నామకోటి మండపం,...
Slider పశ్చిమగోదావరి

అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం పోస్టు కార్డు ఉద్యమం

Satyam NEWS
మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు పోస్టు...
Slider నిజామాబాద్

వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేసేందుకు పటిష్టమైన చర్యలు

Satyam NEWS
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయడంలో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని   పుల్కల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు మమత ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందితో కలిసి బిచ్కుంద మండల...
Slider మహబూబ్ నగర్

సేకరించిన వరిధాన్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వైనం

Satyam NEWS
ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న రైస్ మిల్లుపై సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గద్వాల పట్టణంలోని...
Slider ఖమ్మం

ఖమ్మం పోలీస్ శాఖ కు మినీ ట్రాక్టర్ అందజేసిన వీవీసీ ట్రస్ట్

Satyam NEWS
వ్యవసాయ పనిముట్లతో కుడిన మినీ ట్రాక్టర్ ను వీవీసీ ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం పోలీస్ శాఖ కు వితరణ గా అందజేశారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయం పోలీస్ కమిషనర్ విష్ణు...