29.2 C
Hyderabad
May 18, 2024 12: 36 PM

Author : Satyam NEWS

29166 Posts - 23 Comments
Slider నిజామాబాద్

మహారాష్ట్ర నుంచి గుట్కా ప్యాకెట్ల స్మగ్లింగ్

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చె౦డేగా౦ వద్ద మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న గుట్కా పాకెట్లు సమాచారాన్ని జుక్కల్ పోలీసులకు తెలియడంతో వారు ఆకస్మికంగా తనిఖీ చేసి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. వీటి విలువ...
Slider నిజామాబాద్

మద్నూర్ మండలంలో రోడ్డు పనులు ప్రారంభం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని లింబూర్ గ్రామం వద్ద పోతంగల్ లింబూర్ కుర్ల గ్రామాలకు ఇరవై ఎనిమిది కోట్లతో నిర్మించనున్న రెండు వరుసల రహదారి పనులను  రహదారుల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
Slider నిజామాబాద్

ఎస్పీ ఎదుట మావోయిస్టు సభ్యుడి లొంగుబాటు

Satyam NEWS
మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు దాదాపు అంతటా హరించిపోయాయి. అందులో పని చేస్తున్న సభ్యులు ఒక్కొక్కరిగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మూడు రాష్ట్రాల మావోయిస్టు కార్యదర్శి క్యాతం శ్రీనివాస్ నేడు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి...
Slider ఆధ్యాత్మికం

ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా 13 గంటల పాటు స్వామి వారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ శుద్ధి...
Slider హైదరాబాద్

రైల్వే పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మామ, మేనకోడలు మృతి

Satyam NEWS
చందానగర్ రైల్వే  స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మామ, మేనకోడలు మృతి చెందిన సంఘటన జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం పాపిరెడ్డి కాలనీ చందానగర్ ప్రాంతానికి చెందిన మనోహర్(24 ),...
Slider రంగారెడ్డి

మొక్కలు నాటిన జర్నలిస్టు సంఘాల నేతలు

Satyam NEWS
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ ప్రాంతంలోని జర్నలిస్ట్ కాలనీ (4th...
Slider ముఖ్యంశాలు

బలహీన వర్గాల మహిళలపై పెరిగిన అత్యాచారాలు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో SC, ST, BC , మైనార్టీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. బలహీన వర్గాల వారిపై అత్యాచారాలు పోరిగిపోతున్నా ప్రభుత్వం...
Slider మహబూబ్ నగర్

వాట్సప్ గ్రూప్ అడ్మిన్ లకు హెచ్చరిక

Satyam NEWS
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రజలకు నాయకులకు సూచనలు ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ కు సంబంధించిన ముఖ్య అంశాలపై కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి...
Slider నిజామాబాద్

ప్రమాదం అంచున బిచ్కుంద హాస్టల్ భవనం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద  మండల కేంద్రంలోని బాలికల కళాశాల హాస్టల్ భవనం కు ఓ విద్యుత్తు స్తంభం హాస్టల్ భవనం లోపలి నుండి ఆనుకుని ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవించినా  హాస్టళ్లకు...
Slider

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన డిసిపి

Satyam NEWS
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో  అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మంచిర్యాల డిసిపి డి.ఉదయ్ కుమార్ రెడ్డి  పిలుపునిచ్చారు. రాజ్యసభ్య సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో  భాగంగా...