ప్రతిష్టాత్మక మైన గురజాడ జేఎన్టీయూ లో ఫుడ్ పాయిజన్ అంశం కలకలం రేగింది. జేఎన్టీయూ లో లేడీ స్ మెస్ లో ఆహారం తిని దాదాపు పన్నెండు మంది విద్యార్ధినీలు హాస్పిటల్ పాలయ్యారన్న వార్త...
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వసతి గృహాలను, ఆదివారం కలెక్టర్ ఎల్ శర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాగర్కర్నూల్ పట్టణంలోని బిసి, సాంఘిక సంక్షేమ శాఖల బాలికల మరియు బాలుర వసతి గృహాలను ఆయన...
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బాలికల వసతిగృహంలో ఈ రోజు విశ్వవిద్యాలయ ఉపకులపతి రొక్కం సుదర్శన రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి వసతి గృహ పరిసరాల్లో పండ్ల మొక్కలను నాటారు. వసతి గృహంలో ఉండే బాలికలకు మంచి...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బాలికల కళాశాల హాస్టల్ భవనం కు ఓ విద్యుత్తు స్తంభం హాస్టల్ భవనం లోపలి నుండి ఆనుకుని ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవించినా హాస్టళ్లకు...