25.7 C
Hyderabad
May 9, 2024 07: 55 AM

Author : Satyam NEWS

29131 Posts - 23 Comments
Slider నెల్లూరు

వెరైటీ: నెల్లూరు నగరంలో రౌడీ మేలా

Satyam NEWS
నెల్లూరు నగరం, రూరల్ సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలోని 275 మంది రౌడీషీటర్లకు ఆదివారం స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆధ్వర్యంలో రౌడీ మేలా...
Slider ముఖ్యంశాలు

సస్పెన్స్:అమ్మాయి వెన్నెముకలో బుల్లెట్

Satyam NEWS
నిమ్స్ ఆసుపత్రిలో అకస్మాత్తుగా కలకలం చెలరేగింది. ఎందుకంటే ఒక  యువతికి సర్జరీ చేస్తుండగా ఒక బుల్లెట్ బయటపడింది. ఇదేంటి? ఆపరేషన్ చేస్తుంటే బుల్లెట్ బయటకు రావడం ఏమిటని డాక్టర్లు ఆశ్చర్యపోయారు. బయట పడ్డ బుల్లెట్...
Slider ప్రత్యేకం

మోడ్రన్ ద్రౌపది: కొడుకులు ఎందరున్నా కోడలు ఒక్కరే

Satyam NEWS
మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారు అంటే హే హే హే అంటూ నవ్వుతారు కొందరు. ఆ కథ కాకపోతే నిజంగా అలా జరుగుతుందా అని ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. ఆనాడే కాదు...
Slider జాతీయం

పాలసీలు ఇవ్వడానికి భయపడుతున్న బీమా కంపెనీలు

Satyam NEWS
ఇదేదో కొత్తగా అనిపించవచ్చు కానీ కేరళలో ఇదే జరుగుతున్నది. అధ్వాన్నమైన రోడ్ల కారణంగా కేరళలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దారుణమైన రోడ్లపై బండి నడపలేక వాహనదారులు ప్రమాదాలు చేసేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు భారీగా...
Slider ప్రపంచం

పౌరసత్వ చట్టం వివక్షపూరితమైనదే

Satyam NEWS
పౌరసత్వ చట్ట సవరణపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ చీఫ్ మిచెల్ బాచిలొరెట్ ప్రతినిధి జెరెమీ లారెన్స్ మాట్లాడుతూ ఈ చట్ట సవరణలు...
Slider ఆధ్యాత్మికం

జ‌న‌వ‌రి 19 వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Satyam NEWS
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుండి 2020, జ‌న‌వ‌రి 19 వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా...
Slider ఆంధ్రప్రదేశ్

రాజధాని కాదు ఇది రాజస్థాన్ ఎడారి

Satyam NEWS
రాజధానికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లుగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ‘‘సాధారణంగా రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి.. కానీ అమరావతిలో అది నాకు కనిపించలేదు’’ అని సీతారాం అన్నారు....
Slider ముఖ్యంశాలు

వీళ్లు మామూలోళ్లు కాదు హైవే హంతకులు

Satyam NEWS
దిశ హత్య కేసులో నిందితులైన నలుగురు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందితే మానవ హక్కుల సంఘాలు పెద్ద గొడవ చేసేస్తున్నాయి. వారు జరిపిన నేరాల గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుట్టడం...
Slider ముఖ్యంశాలు

బయటపడుతున్న జాస్తి కృష్ణకిషోర్ అక్రమాలు

Satyam NEWS
చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన ఏపీ ఎకనామిక్‌ బోర్డు మాజీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌ అవినీతిపై సీఐడీ దర్యాప్తు లో ప్రగతి కనిపించింది. స్టేషనరీ కొనుగోళ్లలో కూడా కృష్ణకిషోర్‌ అవినీతికి పాల్పడినట్టు వెల్లడయింది. ప్రాథమిక...
Slider కృష్ణ

పౌరసత్వ చట్టంపై ఆగని నిరసనలు

Satyam NEWS
విజయవాడ ధర్నా చౌక్ వద్ద  పౌరసత్వ సవరణ చట్టాన్ని  వ్యతిరేకిస్తూ అమాన్ సంఘం ఆధ్వర్యంలో 48 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా అమాన్ సంఘం అధ్యక్షులు అహ్మద్ మాట్లాడుతూ...