నెల్లూరు నగరం, రూరల్ సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలోని 275 మంది రౌడీషీటర్లకు ఆదివారం స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆధ్వర్యంలో రౌడీ మేలా...
నిమ్స్ ఆసుపత్రిలో అకస్మాత్తుగా కలకలం చెలరేగింది. ఎందుకంటే ఒక యువతికి సర్జరీ చేస్తుండగా ఒక బుల్లెట్ బయటపడింది. ఇదేంటి? ఆపరేషన్ చేస్తుంటే బుల్లెట్ బయటకు రావడం ఏమిటని డాక్టర్లు ఆశ్చర్యపోయారు. బయట పడ్డ బుల్లెట్...
మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారు అంటే హే హే హే అంటూ నవ్వుతారు కొందరు. ఆ కథ కాకపోతే నిజంగా అలా జరుగుతుందా అని ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. ఆనాడే కాదు...
ఇదేదో కొత్తగా అనిపించవచ్చు కానీ కేరళలో ఇదే జరుగుతున్నది. అధ్వాన్నమైన రోడ్ల కారణంగా కేరళలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దారుణమైన రోడ్లపై బండి నడపలేక వాహనదారులు ప్రమాదాలు చేసేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు భారీగా...
పౌరసత్వ చట్ట సవరణపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ చీఫ్ మిచెల్ బాచిలొరెట్ ప్రతినిధి జెరెమీ లారెన్స్ మాట్లాడుతూ ఈ చట్ట సవరణలు...
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుండి 2020, జనవరి 19 వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా...
రాజధానికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లుగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ‘‘సాధారణంగా రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి.. కానీ అమరావతిలో అది నాకు కనిపించలేదు’’ అని సీతారాం అన్నారు....
దిశ హత్య కేసులో నిందితులైన నలుగురు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందితే మానవ హక్కుల సంఘాలు పెద్ద గొడవ చేసేస్తున్నాయి. వారు జరిపిన నేరాల గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుట్టడం...
చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన ఏపీ ఎకనామిక్ బోర్డు మాజీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్ అవినీతిపై సీఐడీ దర్యాప్తు లో ప్రగతి కనిపించింది. స్టేషనరీ కొనుగోళ్లలో కూడా కృష్ణకిషోర్ అవినీతికి పాల్పడినట్టు వెల్లడయింది. ప్రాథమిక...
విజయవాడ ధర్నా చౌక్ వద్ద పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అమాన్ సంఘం ఆధ్వర్యంలో 48 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా అమాన్ సంఘం అధ్యక్షులు అహ్మద్ మాట్లాడుతూ...