25.7 C
Hyderabad
May 18, 2024 09: 21 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరు?

Bhavani
హైకోర్టు తీర్పు నేపథ్యంలో పదవి కోల్పోయిన సోమేశ్ కుమార్ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు రాబోతున్నారు? తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణా కొత్త సీఎస్‌గా ఎవరిని నియమించాలనే కసరత్తు మొదలైంది....
Slider ప్రత్యేకం

ఇప్పుడు సోమేష్ కుమార్ ఏం చేస్తారో…..?

Satyam NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి ఏరి కోరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్న సోమేష్ కుమార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్ తెలంగాణ లో పని చేయడంపై చాలా...
Slider ప్రత్యేకం

ఆసక్తిరేపుతున్న నందమూరి తారకరత్న, నారా లోకేష్ ల భేటీ..?

Bhavani
తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్, నందమూరి తారకరత్న ఈ రోజు మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఫ్యామిలీ విషయాలతో పాటు రాజకీయ పరమైనా చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. సాధారణంగా అయితే...
Slider ప్రత్యేకం

నిన్న ఆనం…నేడు వసంత: రౌడీలను వెంటేసుకుతిరగాలా?

Bhavani
అధికార వైసీపీలో ధిక్కార స్వరాలు అదుపు కావడం లేదు. వైసీపీ అగ్ర నాయకులు ఎంత ప్రయత్నించినా నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు....
Slider ప్రత్యేకం

యాసంగిలో ప్రధాన నూనెగింజల పంటగా వేరుశెనగ

Bhavani
యాసంగిలో ప్రధాన నూనెగింజల పంటగా వేరుశెనగ వేయాలని సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి...
Slider ప్రత్యేకం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అట్లూరి సుబ్బారావు

Satyam NEWS
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రోజు రోజుకూ బలోపేతం అవుతున్నది. తాజాగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అట్లూరి సుబ్బారావును నియమించారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అట్లూరి సుబ్బారావు...
Slider ప్రత్యేకం

తెలంగాణ నలుమూలలకు ఐటి పరిశ్రమల విస్తరణ

Bhavani
దేశంలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగుల్లో 20% హైదరాబాదు నుంచే పనిచేస్తున్నారని, ఇది తెలంగాణకు గర్వకారణం అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ఆయన ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో...
Slider ప్రత్యేకం

18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ

Bhavani
ఈ నెల 18న ఖమ్మంలో భారత్‌ రాష్ట్ర సమితి బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, పినరయి విజయన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌...
Slider ప్రత్యేకం

ప్రాణాలు పోయేదాక స్పందించరా?: షబ్బీర్ అలీ

Satyam NEWS
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో ఓ రైతు ప్రాణం పోయేదాక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించరా అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కలెక్టర్, ఎమ్మెల్యే స్పందనపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందిస్తూ...
Slider ప్రత్యేకం

కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా కన్సల్టెన్సీ ప్రతిపాదన

Satyam NEWS
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ చేసిన ప్రతిపాదనలకు పూర్తిగా వ్యతిరేకంగా డిసిసి కన్సల్టెన్సీ మాస్టర్ ప్లాన్ రూపొందించిందని తెలిపారు. తన...