32.2 C
Hyderabad
May 19, 2024 15: 44 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

అక్రమంగా రైస్ మిల్లుకు తరలించిన రేషన్ బియ్యం స్వాధీనం

Bhavani
పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన రేషన్ బియ్యాన్ని “బడాదోస్తు” వాహనాల ద్వారా తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సు మెంట్ పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని లక్ష్మీ...
Slider గుంటూరు

మురళీమోహన్, జయచిత్ర కు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం

Bhavani
ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగు వారందరూ అన్నగారుగా పిలుచుకొనే నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సీనియర్ నేత ఆలపాటి రాజా...
Slider గుంటూరు

రైస్ మిల్లులో యధేచ్ఛగా రీసైక్లింగ్

Satyam NEWS
పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పక్కదారిపడుతున్నాయి. పీడీఎస్‌ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ పలు మిల్లుల్లో రీసైక్లింగ్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. ...
Slider గుంటూరు

రక్తదాన శిబిరం విజయవంతం చేద్దాం

Satyam NEWS
ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తెన పల్లిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగే ఈ...
Slider గుంటూరు

వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తా

Satyam NEWS
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసి వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో మారు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో కౌలు...
Slider గుంటూరు

వైసీపీ గూండాలకు పోలీసుల సహకారం

Bhavani
పల్నాడు జిల్లా మాచర్ల లో జరిగిన సంఘటనకు పోలీసుల సహకారం కూడా ఉందని గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి వెహికల్ ఒక్కదాన్ని పంపించి,...
Slider గుంటూరు

మాచర్ల ఘటన భయానకం: నవతరంపార్టీ

Bhavani
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని దానికి నిదర్శనం మాచర్లలో నిన్న రాత్రి జరిగిన సంఘటనలు నిదర్శనం అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. మాచర్లలో అసాంఘిక శక్తులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడి...
Slider గుంటూరు

Say no to Drugs: తాడేపల్లిలో తెలుగు యువత ప్రదర్శన

Bhavani
గంజాయి డ్రగ్స్ , మత్తు పదార్ధాలు మదకద్రవ్యాల రహిత సమాజం కావాలని కోరుతూ రోజురోజుకు మత్తుకు చిత్తయిపోతున్న యువత విద్యార్థులకు అవగాహనా కలిగించే ఉద్దేశంలో భాగంగా “Say no to Drugs” పేరుతో మంగళగిరి...
Slider గుంటూరు

“పిడికెడు ఆత్మగౌరవం కోసం”పేరుతో సదస్సు

Bhavani
“పిడికెడు ఆత్మగౌరవం కోసం” పేరుతో నవతరంపార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ను కలసి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేటలో రావుసుబ్రహ్మణ్యం...
Slider గుంటూరు

హత్యకేసు నిందితుడికి స్వాగత సత్కారాలా ?

Satyam NEWS
హత్య కేసులో నిందితుడైన అనంత బాబు స్వాగతానికి పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారు? అమరావతి మహిళల పొంగళ్ళకు రాని పోలీస్ అనుమతి అనంతబాబు స్వాగతానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలతో ఆంధ్రప్రదేశ్ డిజిపి కసిరెడ్డి...