మాచర్ల ఘటన భయానకం: నవతరంపార్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని దానికి నిదర్శనం మాచర్లలో నిన్న రాత్రి జరిగిన సంఘటనలు నిదర్శనం అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. మాచర్లలో అసాంఘిక శక్తులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడి...