27.7 C
Hyderabad
May 7, 2024 08: 48 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

అంబటి కి చిత్రపటాన్ని బహూకరించిన హుబ్లీ చిత్రకారుడు

Bhavani
కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన చిత్రకారుడు హెచ్ఎం ఆనంద్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీద అభిమానంతో ఆయన చిత్రపటాన్ని చిత్రించారు. సోమవారం నియోజకవర్గంలోని మంత్రి కార్యాలయంలో ఆయనకు బహూకరించారు....
Slider గుంటూరు

జగన్ రెడ్డి హయాంలో 1673 మంది రైతుల ఆత్మహత్య

Satyam NEWS
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి...
Slider గుంటూరు

చదివేది ఇంజనీరింగ్ చేసేది చోరీలు

Bhavani
చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు....
Slider గుంటూరు

తెలగ, బలిజ, కాపు సంఘాల జేఏసీ నేత దాసరి రాముకు పరామర్శ

Bhavani
తెలగ, బలిజ, కాపు సంఘాల జేఏసీ దక్షిణ భారతదేశం కన్వీనర్ దాసరి రాముని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం గుంటూరు లోని రాము స్వగృహంలో పరామర్శించారు. తుంటి ఆపరేషన్ చేయించుకున్న దాసరి రాము త్వరగా...
Slider గుంటూరు

సజ్జల వారి కొత్త నాటకం మరో బూటకం

Satyam NEWS
రాష్ట్రాన్ని మూడున్నరేళ్ళల్లో  అప్పుల కుప్పగా మార్చి, రాజధాని లేని రాష్ట్రంగా చేసిన  వైకాపా ప్రభుత్వం ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపితే, ఉమ్మడి ఏపీని స్వాగతిస్తాం, విభజన బిల్లును వెనక్కి తీసుకుంటే సంతోషిస్తాం అంటూ ప్రభుత్వ...
Slider గుంటూరు

చేతి వృత్తుల వారిని అవమానపరిచిన సీఎం జగన్

Bhavani
మూడున్నరేళ్ళ వైకాపా పాలనలో వెనుకబడిన బీసీ కులాలకు ఏం చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జయహో బీసీ సభలో చెప్పలేకపోయారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. వెనుకబడిన కులాలను వెన్నెముక...
Slider గుంటూరు

ఇంజక్షన్ వికటించి యువకుడు మృతి

Bhavani
పల్నాడు జిల్లా వినుకొండ లో ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన జరిగింది. పిడుగురాళ్ల ప్రాంత వాసి బత్తుల శాంతరాజు కుటుంబ సభ్యులతో కూలి పనుల నిమిత్తం బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో...
Slider గుంటూరు

అంబేద్కర్ చేసిన పోరాటం వెలకట్టలేనిది: కంచర్ల కాశయ్య

Satyam NEWS
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిరంతరం పేద ప్రజలు, దళితుల అభివృద్ధి కోసం పోరాటం చేశారని సీపీఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాశయ్య అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా మంగళవారం తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం...
Slider గుంటూరు

భూ వివాదాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

Bhavani
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని భువన...
Slider గుంటూరు

ఫ్రేమోన్మాధి ఘాతుకం

Murali Krishna
పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో యువకుడు యువతిపై సర్జికల్‌ బ్లేడ్‌తో విచక్షణరహితంగా దాడి చేసి హత్యచేశాడు. కృష్ణాజిల్లాకు చెందిన బీడీఎస్‌ విద్యార్థి తపస్వికి,సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జ్ఞానేశ్వర్‌కు రెండేళ్ల కిందట సామాజిక మాధ్యమం...