అక్రమంగా రైస్ మిల్లుకు తరలించిన రేషన్ బియ్యం స్వాధీనం
పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన రేషన్ బియ్యాన్ని “బడాదోస్తు” వాహనాల ద్వారా తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సు మెంట్ పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని లక్ష్మీ...